Tag Prajatantra Articles

ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి నజర్‌..

వ్యూహాలకు పదును పెడుతున్న కమలనాథులు పార్టీ ప్రణాళికలు, భవిష్యత్‌ కార్యాచరణపై కిషన్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యూహరచనలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అధ్యక్షతన…

దిల్లీలో కమల వికాసం..

ఇక డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌కు రంగం సిద్ధ్దం ఆప్‌ను ఊడ్చి పారేసిన రాజధాని దిల్లీ వోటర్లు పర్వేశ్‌ సింగ్‌ వర్మ చేతిలో కేజ్రీవాల్‌.. జ్కెలుకెళ్లిన ఆప్‌ నేతలంతా ఓటమి చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘోర పరాజయం…

‌డ్రోన్‌ ‌వ్యవసాయం.. లాభదాయకం…!

డ్రోన్స్ ‌సహాయంతో వ్యవసాయం వల్ల రైతులకు పెట్టుబడులు తగ్గి లాభదాయకంగా మారుతుంది. డ్రోన్స్ ‌వినియోగం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.శక్తివంతమైన సెన్సార్లు,హై రిసొల్యూషన్‌ ‌కెమెరాలతో డ్రోన్లు రైతులు పండించే పంటలకు పట్టిన చీడపీడలు, పోషకాహార లోపాలు, నీటికొరత వంటి సమస్యలను గుర్తించవచ్చు.పంటలకు ఎరువులు,పురుగుమందులు పిచికారీ చేయడం,పంటల పెరుగుదలను పర్యవేక్షించడం,పంటల ఆరోగ్యం, నేల వైవిధ్యం, దిగుబడి…

మనసు

బడి ముఖమే తెలియని గొప్ప విద్యావేత్త. దేశ సంచారం చేయని ప్రపంచ జ్ఞాని దేహం కనిపించని గొప్ప సౌందర్యం. అపరిమిత వేగంతో ప్రయాణించే అద్భుతనౌక ఎంతటి మనిషినైనా బానిసగా మార్చుకుని ఏ కాలాన్ని నైనా ఘాటుగా పాలించే నియంత. కఠినంగా మాట్లాడి మెత్తగా పాటిస్తూ మెత్తగా మాట్లాడి కఠినంగా వ్యవహరిస్తూ ఎంత లోతుగా తవ్వి తోడినా…

ఉన్మాదపు ఛాయలు కమ్మిన వేళ!

మతోన్మాదపు ఉచ్చులో, మానవత్వం మంట కలిసెను. గో రక్షణ రొంపిలో, మురికి పట్టిన మనసులాయెను ఏ దైవం పంపెనో, ఈ రాక్షస రాజులను! ఏ మతం పెంచెనో, ఈ ఉన్మాద ఉద్దండులను! కులమంటూ మతమంటూ గీతల్ని గీస్కుంటూ, చెలరేగు మూకల్లే మౌఢ్యాలు విలసిల్లు! ఎందులకు కాణాచిరా ఈ భూమి? ఎందులకు మొగసాలరా ఈ పృథ్వి? –…

నేనూ తానూ

మాటల తడి మనమధ్య ఆరిపోయినప్పుడు తాను పలకరింపుల తుంపరలనైనా చిలకనప్పుడు నేనూ ఆత్మాభిమానం అడ్డొచ్చి పెదాలు బిగించి మౌనాన్ని ఆశ్రయిస్తాను చెప్పేందుకు మేమిద్దరం జత జీవన సహచరులమే అయినప్పటికీ…. తాను తానుగానే ఉండి పోతాడు నేను నాకునేనుగా మిగిలిపోతాను లోకం కోసం లేని నవ్వుల్ని మొహాలపై కృత్రిమంగా అతికించుకుని బ్రతికే విచిత్ర కాపురం మాది అయినా….ఒకే…

జీవన వేదిక..

అరమరికల్లేని అంతరంగపు అనిర్వచనీయ భావ విశాలతను కొత్తపలకగా ప్రఖ్యాత కవి డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి ప్రజ్వలింపజేశారు. ఉరిమే ఆకాశంలో వాస్తవాల సునామీలా వ్యక్తమవుతూనే ఆకురాలిన నిశ్భబ్దంలా నిండారా కవిత్వమై ఆయన ప్రవహిస్తారు. చక్రం తిప్పి కుండల్ని తిప్పినంత ఒడువుగా/ మగ్గం మీద మేలిమి చీరల్ని నేసినంత ప్రేమగా/ మార్పుకు స్వాగత తోరణాల్ని కడుతూ కవిత్వాన్ని అందమైన…

రైతు భరోసా విషయంలో ఆర్భాట‌మే ఎక్కువ‌

21 ల‌క్ష‌ల మందికే రైతు భ‌రోసా డ‌బ్బులు మిగతా 47లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి? మాజీ మంత్రి హరీష్ రావు రైతు భ‌రోసా విష‌యంలో కాంగ్రెస్ ఆర్భాటంగా గోరంత‌లు కొండంత‌లుగా ప్ర‌చారం చేయ‌డమే త‌ప్ప రైతుల‌కు చేసిందేమీలేద‌ని మాజీ మంత్రి  హ‌రీష్ రావు విమ‌ర్శించారు. రైతులందరికీ ఎకరాకు 7,500 రైతు భరోసా అని, దాన్ని…

‘ఆజంజాహి’ భూములు అన్యాక్రాంతం..

అరణ్య రోదన‌గా మిగిలిన‌ మిల్లు కార్మికుల ఆవేదన యూనియన్ ఆఫీసు స్థలం ‘ఓం నమశివాయా‘ పట్టపగలే యూనియన్ భవనం కూల్చివేత అధికార, ప్రతిపక్ష నేతల సహకారం న్యాయ‌వాది, కార్మిక నాయకుల నమ్మకద్రోహం తీవ్రమవుతున్న మిల్లు భూ పరిరక్షణ పోరాటం మావోయిస్టు పార్టీ ప్రకటనతో బెంబేలు వరంగల్‌లో వివాదాస్ప‌ద‌మైన ఆజంజాహి మిల్లు యూనియన్ ఆఫీస్‌ భూమి దురాక్రమణ ఇప్పుడు రాజకీయ…