Tag Prajatantra Articles

విూర్‌ఖాన్‌పేటలో స్కిల్‌ యూనివర్సిటీకి సిఎం రేవంత్‌ శంకుస్థాపన

పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ హైదరాబాద్‌ ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : తెలంగాణలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడిరది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం విూర్‌ఖాన్‌పేటలో సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో కలిసి వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.…

ముచ్చర్లలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ

యువతకు నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యం పలు కంపెనీల అవసరాల మేరకు శిక్షణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిసామని మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : తెలంగాణలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా స్కిల్‌ డెవలప్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌…

యువత నైపుణ్యాభివృద్దికే స్కిల్‌ యూనివర్సిటీ

వర్సిటీలో కోర్సులకు గుర్తింపు ఫీజరియంబర్స్‌మెంట్‌తో సామాన్యులకు చోటు కంప్యూటర్లు ప్రవేశ పెట్టి యువతకు దారి చూపిన రాజీవ్‌ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిఎం రేవంత్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : యువత నైపుణ్యాభివృద్దికే స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. యువతకు నిపుణులతో స్కిల్స్‌ కల్పించి వారిని ప్రపంచంతో…

నల్ల బ్యాడ్జీలతో సభకు బిఆర్‌ఎస్‌ సభ్యులు

తమ మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని నిరసన సిఎం ఛాంబర్‌ ముందు బైఠాయించి ఆందోళన…అరెస్ట్‌ చేసి తరలించిన పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలపై అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం వారు అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో హాజరై నిరసన…

ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం

సొంత చెల్లెలు జైలులో ఉన్నా ఇక్కడ రాజకీయం వారిని నమ్ముకుంటే అంతే సంగతులు… బిఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డ సిఎం రేవంత్‌ సబిత, సునీతలకు సిఎం సుతిమెత్తని హెచ్చరిక పరోక్షంగా బిఆర్‌ఎస్‌ను వీడాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్‌ రాజకీయ చేస్తుందని..సభను స్తంభింప చేస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి…

సుప్రీమ్‌ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

ఉద్యమానికి…వర్గీకరణకు మా పూర్తి మద్దతు ఎస్సీ వర్గీకరణకు బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధితో కృషి పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ వెల్లడి మహిళలను అవమానించిన సిఎం రేవంత్‌,  భట్టి : క్షమాపణలు చెప్పాలని కెటిఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌…

కొత్త రేషన్‌ కార్డుల జారీకి విధివిధానాలు

విడివిడిగా రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అవిూర్‌ఖాన్ల పేర్లు సిఫార్సు జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ధరణి పేరును భూమాతగా మారు ఇషా సింగ్‌, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు ఒక్కొక్కరికీ 600 గజాల జాగా..నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌లకు గ్రూప్‌ 1 ఉద్యోగాలు జంటజలాశయాలకు…

ముమ్మాటికీ జాతీయ విపత్తు

కేరళలో జరిగిన నష్టం దేశానికి తీరని విషాదం వయనాడ్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక వయనాడ్‌, ఆగస్ట్‌ 1 : దేశంలోనే అత్యంత భయంకరమైన విషాద ఘటన వయనాడ్‌లో చోటు చేసుకుందని, ప్రజలు తమ ఇళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని, ఇలాంటి సమయంలో వారిని ఏ విధంగా ఓదార్చాలో తెలియడం లేదని, తన…

సైబర్‌ నేరాల పట్ల జాగ్రత్త అవసరం!

డబ్బులు దోచుకుని వెళ్లేవారు ప్రస్తుతం మోసగాళ్లు సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. మన దైనందిన జీవితంలో  ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం…