కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం భ్రమ

62.1987లో ఆచార్య హెచ్చరిక -2026 లో బీజేపీ ఆధిపత్యం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రధాన లోపం ప్రతిపక్ష పార్టీ లేకపోవటమే అనేది అందరూ వర్ణించేది, దేశం స్వతంత్రమే దాదాపు 40 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తీరనిదీ అయిన విశేషమే. ఎన్నికలు గెలిచి అధికారానికి వచ్చిన పార్టీపైననే పటిష్టమైన ప్రతిపక్షాన్ని నిర్మించే బాధ్యత ఉంటుందో లేదో కాని అధికారం చేయించే…
