కోచ్పై పోక్సో కేసు నమోదు

– టోర్నమెంట్లో బాలికతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు – పరారీలో నిందితుడు శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : టోర్నమెంట్ల సందర్భంగా ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యకరమైన సైగలు చేయడంతోపాటు లైంగికపరమైన వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై బాస్కెట్బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై మాదాపూర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి…
