ఆత్మహత్య చేసుకున్న పోక్సో కేసు నిందితుడు

కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 16 : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్పల్లి గ్రామంలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. రంగబోయిన సందీప్ (23) గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో పోక్సో కేసులో నిందితుడైన ఇతను ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చాడు. అప్పటి నుంచి బాలిక తల్లిదండ్రులు తనను…
