డాక్టర్ అనితా రెడ్డికి పీఎం మోదీ విజన్ ఆఫ్ భారత్ అవార్డు

– ఎంపిక చేసిన మనం ఫౌండేషన్ హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 20ః అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్పర్సన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, వరల్డ్వైజ్కన్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అనితా రెడ్డికి పీఎం మోదీ విజన్ ఆఫ్ భారత్ -2025 అవార్డు లభించింది, అత్యధిక సామాజిక కార్యక్రమాలు, ప్రపంచ శాంతి…
