Tag PM Modi Speaks to CM

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్‌

•ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదంపై ఆరా •పూర్తి స్థాయిలో  సాయం అందిస్తామని హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో ఆయన  ఫోన్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి…

You cannot copy content of this page