పీఎం కిసాన్ డబ్బులు విడుదల
– రూ. 2,000 చొప్పున 18,880 కోట్లు జమ – హుగ్లీ జిల్లాలో విడుదల చేసిన ప్రధాని మోదీ కోల్కతా, జూన్ 20: పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యాయి. ప్రధాని మోదీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా అర్హులైన రైతు కుటుంబాల…
