Tag #Plance crashed #in Assam #five Aircrew persons killed

అసోంలో కుప్పకూలిన వైమానికదళ విమానం

– ఐదురుగు వైమానికి సిబ్బంది మృతి  గౌహతి, జూన్‌ 13: అసోంలోని జోర్హాట్‌ ‌వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 ‌రవాణా విమానం ఎయిర్‌బేస్‌ ‌లోపల ల్యాండ్‌ అవుతుండగా మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఈ ఘటనలో వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఐఏఎఫ్‌ అధికారులు వెల్లడించారు.…