ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక

– అధికారులకు సీఎస్ రామకృష్ణా రావు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో విద్యుత్ వాహనాల(ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ వాహనాల వినియోగం అధికమైనందున పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో…
