పీకే ఓసీ-2 డీప్ సైడ్ సింగరేణికే కేటాయించాలి

– బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కూడా ఇవ్వాలి – రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి – 20న రామగుండంలో నిరసన దీక్ష -టీఆర్ఎస్ చీఫ్ కవిత మణుగూరు, జూలై 10 (ప్రజాతంత్ర): మణుగూరు పీకే ఓసీ-2 డీప్ సైడ్ విస్తరణను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణికే కేటాయించాలని హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు,…
