నత్తనడకన ఫోన్ ట్యాపింగ్ కేసు

* కె.సి.ఆర్.కనుసన్నల్లోనే జరిగింది * బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ * బీజేపీ ఎంపి ఈటల రాజేందర్ ఆరోపణ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్24: దమ్ము, ధైర్యం లేక తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఎంపి ఈటల రాజేందర్ మండిపడ్డారు. బిఆర్ఎస్ హయాంలో తమ ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల రాష్ట్రంలో భాజపా చాలా…
