నాణ్యమైన విద్యకు ప్రజా ఉద్యమమే పునాది

– ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఐసీయూలో ఉంది – ప్రజలే వైద్యులై చికిత్స చేసి బతికించుకోవాలి – తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ మురళి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ప్రజలకు నాణ్యమైన విద్య లభించాలంటే రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి…
