Tag #People want change #BJP flag will fly across state #in coming days

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు సూర్యాపేట, ప్రజాతంత్ర, మే 29 : దేశమే ప్రథమం (నేషన్ ఫస్ట్) అనే సిద్ధాంతంతో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట లో శుక్రవారం జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని…