Tag #People need #to be made #aware of online scams

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

– సెబీ, ఎన్‌ఎస్‌ఈ ఆధ్వర్యంలో పోలీస్ అకాడమీలో ట్రైనీలకు సెమినార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం, రిస్క్‌లను అంచనా వేసుకోవడం, చట్టబద్ధమైన మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరమని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్మోహన్ సూచించారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో ట్రైనీ అధికారులు, ఫ్యాకల్టీ సభ్యులు, అకాడమీ…