ప్రజాపాలనకు ప్రజలే కేంద్ర బిందువు

– ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు భట్టి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే దిశగా ప్రజాపాలన జరుగుతోందని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర…
