Tag PCC Chief Mahesh Kumar Goud

గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌చేసిందేమీ లేదు

BRS has not done anything in last ten years mahes kumar goud

గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌చేసిందేమీ లేదు దావోస్‌లో తెలంగాణకు భారీగా పెట్టుబుడులు పటాన్‌చెరు కాంగ్రెస్‌ ‌వ్యవహారంపై విచారణ మీడియా సమావేశంలో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ బిఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవని…

అధికార దుర్వినియోగం చేసిన వారిపై చ‌ర్య‌లు

త్వ‌ర‌లోనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ వెల్ల‌డి.. హైద‌రాబాద్‌,  ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : గ‌త‌ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌ హయంలో అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ వారిపై త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన…

దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బిఆరెఎస్‌ ‌నేతలు

మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం చేస్తున్నామని దుమ్మెత్తి పోస్తున్న భారాస నేతలు.. అప్పట్లో  రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన…

పిసిసి నూతన అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తీవ్ర కసరత్తు తర్వాత అధిష్టానం ఖరారు

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా  మ‌హేష్‌ కుమార్ ను నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ…

You cannot copy content of this page