పట్టాభిరామ్ మృతి తీరని లోటు

వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎనలేని సేవలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 1: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మెజిషియన్, బహుముఖ ప్రజ్ఞాశాలి బీవీ పట్టాభిరామ్ మృతిపట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. డిప్రెషన్. ఒత్తిడిలోకి లోనైన ఎంతోమందిని తన వ్యక్తిత్వ వికాసంతో జీవితం…
