Tag #party needs #further strengthen #grassroots level #PCC Chief

క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలి

– నాయకులు, కార్యకర్తలకు పీసీసీ చీఫ్‌ దిశానిర్దేశం నిజామాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 19 : జిల్లా కేంద్రంలోని దుబ్బలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, గ్రామస్థాయి నుంచి పార్టీ విస్తరణ,…