‘ఖేలో ఇండియా’లో పాల్గొనండి
– కేంద్ర క్రీడల శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈమేరకు దిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాను పశు…
