ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

– వందేమాతరం గీతాలాపనతో లోక్సభ వాయిదా న్యూదిల్లీ, ఆగస్టు 13: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపించారు. సమావేశానికి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్తోపాటు సభ్యులంతా హాజరయ్యారు. జాతీయ గేయంలోని ఆరు చరణాలను పూర్తిగా ఆలపించిన…
