పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య
– సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వాషింగ్టన్, మే 27: అమెరికా`ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ పాత్రపై అగ్రరాజ్య సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వ్యక్తం చేశారు. పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్తో శత్రుత్వం నేపథ్యంలో పాకిస్థాన్ నిష్పాక్షిక మధ్యవర్తిగా వ్యవహరించలేదని గ్రాహం అభిప్రాయపడ్డారు. ఇరాన్తో…
