నెలలోగా జత స్కూల్ యూనిఫాం అందించాలి

– కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థికి రెండు యూనిఫాంల చొప్పున నెల రోజుల్లోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్కూల్ యూనిఫాంల తయారీ, పంపిణీ, ఎల్-నినో నేపథ్యంలో చేపట్టిన…
