రూ.304కోట్ల ఒవర్సీస్ స్కాలర్షిప్ బకాయిల విడుదల

– విదేశాల్లో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించాం – అర్హులకే ఈ స్కాలర్షిప్లు అందిస్తాం – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయిలకు సంబంధించిన నిధులు విడుదల చేశామని…
