వరంగల్ మార్కెట్లో పత్తి తడవడంపై విచారణకు ఆదేశం

– 59 బస్తాలు తడిసాయని రీజినల్ జాయింట్ డైరెక్టర్ నివేదిక హైదరాబాద్, ప్రజాతంత్ర, నపవంబర్ 5: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిసిపోయాయి. ఈ సం ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్…
