ఓ-సిటీలో 38 రెసిడెన్షియల్ ప్లాట్ల వేలం

– గజానికి గరిష్ఠంగా రూ.75 వేల ధర నమోదు హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 26 : వరంగల్లోని ఓ-సిటీ టౌన్షిప్లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (‘కుడా’) ఆధ్వర్యంలో శుక్రవారం రెసిడెన్షియల్ ప్లాట్ల బహిరంగ వేలం జరిగింది. హనుమకొండ జిల్లా కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయి పాల్గొని వేలం ప్రక్రియను పర్యవేక్షించారు. మొత్తం…
