27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

– తెలంగాణ భవన్లోనే సమావేశాలు – తాజా రాజకీయ పరిణాలపై చర్చించే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవాల ముగింపు కార్యక్రమాలకు సిద్దం అవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆవిర్భావ…
