రాష్ట్రంలో పంట మార్పిడికి ఇదే సరైన సమయం

వరి వద్దు.. ఉద్యాన పంటలకే మొగ్గు పంట మార్పిడిపై మంత్రి తుమ్మలకు రైతు కమిషన్ నివేదిక వొచ్చే మూడేళ్లలో 13 లక్షల ఎకరాల్లో పంట మార్పిడి లక్ష్యం కొత్తగా మరో లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళిక కేంద్ర విత్తన చట్టంలో మార్పులు చేయాలి: మంత్రి తుమ్మల డిమాండ్ రామగుండం యూరియాలో 90% తెలంగాణకే…
