ఇరాన్- అమెరికా శాంతి చర్చల్లో ప్రతిష్టంభన
– చర్చలకు రావడం లేదని తేల్చిన ఇరాన్ టెహ్రాన్, ఏప్రిల్ 20: పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య సోమవారం జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు ఆగిపోయాయి. చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ నౌకాదళం తమ కార్గో షిప్ను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ శాంతి చర్చల్లో పాల్గొనేది…
