Tag #Now Telangana Digital Cabinet #Paperless Govenance

ఇక తెలంగాణ డిజిటల్ కేబినెట్

– సీఎంకు, మంత్రులకు ట్యాబ్‌ల అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : పేపర్ లెస్ గవర్నెన్స్‌లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్‌గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా…