వోటుకు నోటు కేసు విచారణ వాయిదా

– రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, ఏప్రిల్ 22: వోటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని జస్టిస్ విజయ్ బిష్ణోయ్ సభ్యుడిగా ఉన్న ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత…
