జిల్లాల బాట కాదు.. రైతుల వద్దకు వెళ్లండి

– వారి సమస్యలు తెలుసుకోకుంటే ఉపయోగం లేదు – కాంగ్రెస్ నేతలకు బీజేపీ చీఫ్ రామచందర్రావు హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : కాంగ్రెస్ నాయకులు ముందుగా రైతుల వద్దకు వెళ్లి వారి గోస, సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు హితవు పలికారు. జిల్లాల బాట పడుతున్నామని చెబుతున్నారు.. అయితే…
