Tag #Nobel Prize #three scientists #Medical science

వైద్య శాస్త్రంలో విశేష కృషి

– ముగ్గురికి నోబెల్‌ ‌బహుమతి ప్రకటన న్యూదిల్లీ, అక్టోబర్‌ 6: ‌వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్‌ ‌రామ్స్‌డెల్‌, ‌షిమన్‌ ‌సకగుచీలకు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ ‌పురస్కారం 2025 వరించింది. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ ముగ్గురికీ అవార్డు దక్కింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో నోబెల్‌ ‌బృందం ఈ…