Tag #Nobel prize #3 scientists #announced Nobel committee

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

న్యూదిల్లీ, అక్టోబర్‌ 7: ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ వరించింది. ఎలక్ట్రిక్‌ సర్క్యూట్‌లో మాక్రోస్కోపిక్‌ క్వాంటం మెకానికల్‌ టన్నెలింగ్‌, ఎనర్జీ క్వాంటైజేషన్‌ ఆవిష్కరణకు శాస్త్రవేత్తలు జాన్‌ క్లార్క్‌, మైఖేల్‌ డెవోరెట్‌, జాన్‌ మార్టినిస్‌లకు 2025 భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి వచ్చినట్లు మంగళవారం నోబెల్‌ కమిటి తెలిపింది. జాన్‌క్లార్క్‌, మిచెల్‌హెచ్‌.డివోరెట్‌, జాన్‌.ఎం మార్టిన్స్‌లు…

You cannot copy content of this page