Tag #No proper information # Pashamailaram Incident #Harishrao

5 గంటలు గడిచినా సరైన సమాచారం లేదు

పాశమైలారం ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పరిశీలించారు. కలెక్టర్‌, ఎస్పీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం…