ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు

– హైకోర్టు తీర్పుపై సీఎంతో మంత్రి ఉత్తమ్ చర్చలు – తదుపరి కార్యాచరణపై సమాలోచనలు – సీబీఐ విచారణకు తీర్పు అడ్డం కాదన్న ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్…
