దేశంలో ఎక్కడా సన్న బియ్యం పంపిణీ లేదు

– 89 లక్షల కార్డులను 2.80 కోట్లకు చేర్చాం – బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు మానాలు – సంగారెడ్డి సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి =సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : రాష్ట్రంలో ఇస్తున్నట్టు దేశంలో ఎక్కాడా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…
