Tag #NGRI report #safety measures #in tunnel excavations #Minister Uttam

సొరంగం తవ్వకాలపై ఎన్‌జిఆర్ఐ నివేదిక

– సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకాలలో అనుకరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) సమగ్రంగా రూపొందించిన నివేదికను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి…