Tag News Now

‘నీటి ఒత్తిడి’ అంచున ప్రపంచ మానవాళి.!

 ప్రపంచవ్యాప్తంగా కేప్‌ టౌన్‌ నుంచి చెన్నై వరకు నగర ప్రజలు, గ్రామీణ భారతం, నగర మురికవాడలు తీవ్ర నీటి ఒత్తిడి(వాటర్‌ స్ట్రెస్‌)కి లోనవుతుండడం భవిష్యత్తు హెచ్చరికగా తీసుకో వాలని జల నిపుణులు సూచి స్తున్నారు. నీటి ఎద్దడితో ప్రజారోగ్యం, జీవనశైలి, వర్తక వ్యాపారాలు ప్రభావితం అవుతాయని గమనించాలి. ప్రపంచ దేశాల్లో నీటి కొరత: ప్రపంచ వనరుల…

తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకునే ప్రయత్నంలో పార్టీలు

ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ సెంటిమెంటును వాడుకునే విషయంలో ఒక విధంగా ఆదివారం జరిగిన సెప్టెంబర్‌ 17 కార్యక్రమాల్లో తీవ్రంగానే పోటీపడ్డాయి. చివరాంకంలో అధికార బిఆర్‌ఎస్‌కూడా అందులో భాగస్వామి అయింది. సరిగ్గా నేటికి 75 ఏళ్ళ కింద జరిగిన సంఘటనను అన్ని పార్టీలు ఆలోకనం చేసుకునే ప్రయత్నాలు చేశాయి. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు కేంద్రంలో అధికారం…

ఈ ఆదివారం ప్రత్యేకం..

– మండువ రవీందర్‌రావు ప్రతీ వారాంతంలో వొచ్చే ఆదివారాల కన్నా నేటి ఆదివారానికి ప్రత్యేకత ఉంది. నిరంకుశ నవాబు పాలననుండి తెలంగాణ ప్రాంతం విముక్తి లభించిన రోజుకూడా ఈ ఆదివారమే వొచ్చింది. పరపీడన నుండి స్వేచ్ఛ లభించిన ఈ రోజున యావత్‌ తెలంగాణ ప్రజలు వాస్తవంగా సంబరాలు జరుపుకోవాల్సిన దినం. కాని, గడచిన ఏడున్నర దశాబ్ధాలుగా…

హ్యాట్రిక్‌ ‌ఖాయం…మూడోసారి సీఎం కేసీఆరే

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాకులపైగా గెలుస్తామని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌ప్రమాణ స్వీకారం చేస్తారని బిఆర్‌ఎప్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని కెటిఆర్‌ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌…

కొత్త భవనంలో రోజుకో కొత్త అంశం

మారుతున్న డ్రెస్‌కోడ్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌లోక్‌సభ ఎన్నికలు సపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాలు వంటి అంశాలు ప్రస్తుతం చర్చీనీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన…

రాష్ట్ర గవర్నర్  డా. తమిళి సై సౌందర్ రాజన్  కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ

రాష్ట్ర గవర్నర్ గా డా. తమిళి సై సౌందర్ రాజన్ 4 సంవత్స రాలు పూర్తి చేసుకుని 5 వ సం లోకి అడుగుపెట్టిన సందర్బంగా శుక్రవారం కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాజ్ భవన్లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 4 సం లు గా చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో …

సోనియా గాంధీ లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ

ట్విట్టర్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ ‌సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అంశం లేకపోవడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు.…

స్కాలర్‌షిప్‌ ‌కుంభకోణంలో ఈడీ• సోదాలు

న్యూదిల్లీ,ఆగస్ట్31: ‌స్కాలర్‌షిప్‌ ‌కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడి పలు రాష్టాల్ల్రో సోదాలు చేపట్టింది. దేశ రాజధాని దిల్లీతో పాటు హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా రాష్టాల్లోన్రి 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో లెక్కల్లో చూపని రూ. 75 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాలలో ఉన్న సుమారు…

హాట్‌ ‌కామెంట్స్ … ‌హీట్‌ ‌డిస్‌కషన్స్

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య హాట్‌ ‌కామెంట్స్ ‌కొనసాగుతుండగా, పొత్తులు, సీట్ల సర్దుబాటుపైన పార్టీల మధ్య హీట్‌ ‌డిస్‌కషన్స్ ‌జరుగుతున్నాయి. తెలంగాణలో పలు రాజకీయపార్టీలు ‘సత్తా’ కోసం పోటీ పడుతున్నాయి. ఇక్కడ ట్రై యాంగిల్‌ ‌ఫైట్‌ ఉం‌టుందన్నది గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. అధికారానికి ఎప్పుడూ…