కొత్తగా రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులు

– ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు 5,070 కోట్లు – పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి రూ.3,15,614 కోట్లు – కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్ న్యూదిల్లీ, జూలై 31 :కేంద్ర కేబినెట్ రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.…
