కేంద్ర ప్రభుత్వం చొరవతోనే కొత్త రైల్వే లైన్

– కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదం – బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: జిల్లా కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న అభి వృద్ధి పనులను తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయం లో గురువారం…
