ఇద్దరిని బలిగొన్న వేప చెట్టు వివాదం

– గొడ్డళ్లతో నరుక్కున్న ఇరువర్గాలు – అడ్డుకోబోయిన ఎస్ఐకి తీవ్ర గాయాలు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: సూర్యాపేట జిల్లాలో ఓ చిన్న వివాదం పెద్దదిగా మారి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నది. మేళ్ల చెరువు మండలం ఎర్రగడ్డతండాలో ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయమై రెండు వర్గాల మధ్య చిచ్చు రేగింది. మాటామాటా పెరిగి…
