గాంధీ సత్యాగ్రహం స్పూర్తితో ఎన్డీయేను తరిమికొట్టాలి

– బీహార్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: భారత దేశం నుంచి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టడానికి మహాత్మా గాంధీజీ చంపారన్ జిల్లా వేదికగా సత్యాగ్రహాన్ని ప్రారంభించారని, అదే స్పూర్తితో నేడు బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని కాంగ్రెస్ బీహార్ ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార,…
