Tag Navaratri 2024

జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రివేడుకలు

అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో శరన్నవరాత్రివేడుకలు ప్రారంభం అయ్యాయి. ఆలయాల్లో శైవ సంప్రదాయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, వైష్ణవ సంప్రదాయంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఇదే మాసంలో నిర్వహిస్తారు.ఐదో శక్తిపీఠం అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి దేవాలయం విద్యుత్తు దీపాల అలంకరణలో మిరుమిట్లు గొలుపుతోంది. రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్‌ శ్రీజోగులాంబ,…