ఘనంగా ‘జాతీయ సైబర్ జాగరూకతా దివస్’
– 438 అవగాహనా కార్యక్రమాలు – పాల్గొన్న 82 వేలమందికి పైగా పౌరులు – డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి – టీజీసీఎస్బీ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2:పౌరుల్లో సైబర్ అవగాహనను పెంచడం, సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘జాతీయ సైబర్ జాగరూకతా…
