రోడ్డు భద్రతే లక్ష్యంగా పనిచేయాలి
– నూతన ఆర్టీఓలకు డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలంటే టెక్నాలజీ ఆధారిత ఎన్ఫోర్స్మెంట్, సమర్థవంతమైన అమలు, ప్రజల్లో అవగాహన అనే మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్,పేర్కొన్నారు. రవాణా శాఖకు చెందిన ముగ్గురు…
