ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

– వాట్సాప్, ఈ-మెయిల్ లో వచ్చిన వాటిని వారంలో పరిష్కరించాలి – పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వనపర్తి ప్రజాతంత్ర ఆగస్టు 28: ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా తెలియజేసి వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపించినా అధికారులు వెంటనే స్పందించి, వాటిని పరిశీలించి పరిష్కరించాలని అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…
