దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించాలి

– రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో గవర్నర్ శుక్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఈ సందరá్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ…
