సంస్కరణలతో ముందుకెళ్లాలి

– సీఎం రేవంత్తో ఆర్బీఐ గవర్నర్ భేటీ జూబ్లీహిల్స్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్బీఐ బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా…
