ఆధ్యాత్మిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
– అర్చకుల, ఉద్యోగుల సమన్వయం అవసరం – దేవాదాయ శాఖ మంత్రి సురేఖ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అర్చకులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే దేవాదాయ శాఖ కార్యక్రమాలు విజయవంతమవుతాయని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. దైవాజ్ఞ లేనిదే ఏ కార్యం జరగదని, దేవాదాయ శాఖ మంత్రిగా తన చేతుల…
